మన్యం టీవి, అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గౌతమి నగర్ కాలనీకి చెందిన E, శాంతాబాయిభారజల కర్మాగారం లో ఉద్యోగం చేస్తున్నారు ,ఆమె భర్త అయినా లక్ష్మణ్ , జ్ఞాపకార్థం గా అను శక్తి నగర్ కు చెందిన ఏసుబాబు కుమార్తెలు అయినా, సాయిస్నేహ, శైలజ, లకు బి ఎస్ సి,నర్సింగ్ చదువుల కోసం,అయ్యే ఖర్చుకు 8వేల రూపాయలు, వారికి ఇచ్చినారు,ఈ కార్యక్రమంలో చంద్రకళ పాల్గొన్నారు
Post A Comment: