CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాసపల్లి. శంకర్ కుమార్తె డెంగ్యూ తో మృతి

Share it:

 



భౌతిక దేహానికి పులా మాలలు వేసి నివాళులర్పించి టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని విట్టల్ రావు నగర్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాసపల్లి.శంకర్, కుమార్తె డెంగ్యూ జ్వరంతో మరణించగా వారి భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసిన సోషల్ మీడియా ఇంచార్జ్ సిరికొండ శ్యాంసుందర్, యువజన నాయకులు పద్దం.శ్రీనివాస్,గుర్రం.సృజన్,మారోజు.రమేష్,బానోత్ రమేష్,కాట్రగడ్డ.సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: