CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు.....

Share it:


  చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:                                    స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపాధ్యాయులకు మండల వైద్యాధికారి రాకేష్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించారు.శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కరుణ పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఎంఈఓ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండలంలో 169 మంది ఉపాధ్యాయులు గాను 76 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందులో ఏ ఒక్కరికి పాజిటివ్ రిపోర్ట్ రాలేదన్నారు.ఉపాధ్యాయులు నిర్భయంగా తమ విధులకు హాజరు కావచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: