గుండాల /ఆళ్ల పల్లి సెప్టెంబర్ 28 (మన్యం మనుగడ) డెంగ్యూ జ్వరంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పానుగంటి నాగేశ్వరరావు గత కొద్ది రోజుల నుండి డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం నాగేశ్వరరావు చికిత్సపొందుతూ మృతి చెందాడు
Post A Comment: