CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ నాయకులు ఉప్పుతల.రామారావు ను పరామర్శించిన విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామపంచాయతీ లోని టిఆర్ఎస్ నాయకులు ఉప్పుతల.రామారావు తల్లి ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం వారి ఇంటికి వెళ్లి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సంతాపం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీపీ కారం.విజయ కుమారి,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, సర్పంచ్ ఏనిక.ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,టిఆర్ఎస్,నాయకులు,మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: