మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం, అన్నారం లో దూలగుండ. సాయి అనే వ్యక్తి (23) డెంగ్యూ జ్వరంతో మరణించగా వారి భౌతిక దేహానికి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యుల ను పరామర్శించి,రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.5000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,టిఆర్ఎస్,నా యకులు,మహిళ,కార్యకర్తలు,యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: