మన్యం టీవీ మంగపేట.
జాతీయ ఉద్యమ నాయకుడు పద్మశాలి కుల బాంధవులు కొండా లక్ష్మణ్ బాపూజీ 160 జయంతి వేడుకలను మంగపేట మండల కేంద్రంలో పద్మశాలి కుల బాంధవులు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలలో కుల పెద్దలు బాపూజీ పుట్టినరోజు సందర్భంగా గా కేక్ కట్ చేసన అనంతరం ఆయన జాతీయోద్యమంలోను తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఆయన పాత్రను సేవలను కొనియాడారు రాజకీయంగా పద్మశాలీలు ముఖ్యంగా యువత ముందుకు రావాలని కుల పెద్దలు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు కొమరగిరి కేశవరావు, పద్మశాలి సంఘం ములుగు జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్లకొండ శ్రీనివాస్,ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి
ఆఫీసర్స్ & అఫీషీయల్స్
జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పలపెళ్ళి రమేష్, కోడం సత్యనారాయణ, అక్కపెళ్లి రాజేష్,చిప్ప లక్ష్మీనారాయణ,మాదాసి సంతోష్,కోడం బిక్షపతి, వడ్లకొండ పూర్ణ,వడ్లకొండ ప్రవీణ్,మురళి,వంగరి విశ్వనాథన్,కిషన్ లతోపాటు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.
Post A Comment: