మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు భూస్వాములకు నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యమించి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని 55వ ఇల్లందు ఐద్వా కమిటీ మండల కన్వీనర్ సంధ్య పిలుపునిచ్చారు చాకలి ఐలమ్మ 36వ వర్ధంతిని పురస్కరించుకొని ఏలూరు భవనం నందు చిత్రపటానికి మాలవేసి నివాళులర్పించిన సందర్భంగా వారు మాట్లాడుతూ. .పేద రైతులను కాపాడుకోవాలని భూస్వాములకు వ్యతిరేకంగా విష్ణు రామచంద్రారెడ్డి కి వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు అనేకమందికి భూములు పంచుకుంటున్నారని అన్నారు. వీరవనితలు స్మరించుకోవడం అంటే వారి బాటలో ఉద్యమించడం మే ఆశయమని అన్నారు ఈ కార్యక్రమంలో లో మహిళా సంఘం మండల అధ్యక్షురాలు ఎండి జేబున్నీసా అప్సర, లక్ష్మి, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు.
Post A Comment: