మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గిద్ద కొండయ్య మాట్లాడుతూ దమ్మపేట మండలంలో ఇప్పుడు చేస్తున్న ఎస్సీ కార్పొరేషన్ ఫలాలను నిజమైన ఎ.స్సీ లకు మాత్రమే దక్కాలని, కన్వర్ట్ క్రైస్తవులకు మరియు మతం మారిన ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ లను ఇవ్వకూడదని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రాజ్యాంగబద్ధమైన ఎస్సీలకు మాత్రమే ఇవ్వాలని, ఎస్సీలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే అర్హులైన ఎస్సీ లకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు దక్కాలని కోరడం జరిగింది.
Post A Comment: