CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాగుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన అధికారులు

Share it:

 


 ఉధృతంగా ప్రవహించే వాగు లతో సాహసాలు చేయవద్దు ఏం పీ ఓ వలి

 గుండాల సెప్టెంబర్ 6 (మన్యం టీవీ) మండలంలో గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగు లన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని, మల్లన్న వాగు, ఏడి మెలికల వాగు,తోటీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగుల వద్ద సూచిక బోర్డులను ఎం పీ ఓ వలి గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలిసి ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ మరో రెండు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన తరుణంలో ఉధృతంగా ప్రవహించే వాగు లతో సాహసాలు చేయవద్దని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పంచాయతీ సెక్రెటరీ సురేష్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

Share it:

Post A Comment: