మన్యం టీవీ మంగపేట.
మండలంలోని కమలాపురం గ్రామంలో గోదావరి రోడ్డు వీధిలో ఉన్న వినాయకుని మండపం వద్ద గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, రాజు, పురుషోత్తం, శంకర్, పండు, నగేష్, రాకేష్, లోకేష్, ఉపేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: