మన్యంటీవి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, మల్లారం గ్రామం నందు ఏర్పాటు చేసినా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం మండల కమిటీ సమావేశం వద్ద ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర మరియు జిల్లా సభ్యుల సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఆదివాసీ నాయకపోడు తెగకు చెందిన నల్లబోతుల నాగరాజును ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకపోడు సేవా సంఘ సభ్యులు అనేక మంది పాల్గొన్నారు.
Post A Comment: