భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8 (మన్యం టీవీ) తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని బుధవారం నాడు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య. బుధవారం నాడు జడ్పీ చైర్మన్ జన్మదిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరం కనకయ్య ని శాలువా తో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..
Post A Comment: