మన్యం టీవీ : టేకులపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గం టేకులపల్లి మండలం, లచ్య తండా గ్రామంలో కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన గుగులోత్ పింప్లీ పెద్ద కర్మకు హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మండల కాంగ్రెస్ పార్టీ తరపున ఐదు వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి, ఇల్లందు నియోజవర్గ ముఖ్యనాయకులు భూక్యా మంగీలాల్ నాయక్ మరియు తెలంగాణ గిరిజన సమితి రాష్ట్ర అధ్యక్షులు భూక్యా చందర్ సింగ్ రాథోడ్, మరియు టేకులపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకారపు స్వప్న, మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ నాయకులు ఎనగంటి అర్జునరావు మరియు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: