CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మట్టి వినాయక విగ్రహాలు బెస్ట్ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు

Share it:

 



 మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మట్టి విగ్రహాలనే వాడాలని పిల్లలు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని జగదాంబ సెంటర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలు పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సువర్ణబాక శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి లింగాల వెంకన్న, మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, పోలీస్ ఎస్ ఐ కుమారస్వామి, శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర రావు, గడ్డం వెంకటేశ్వర్లు, ఎల్ వీర మోహన్, గుడివాడ శ్రీనివాస్, అబ్బూరి డానియల్, రమణ, శ్రావణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: