గుండాల ఆళ్ల పల్లి సెప్టెంబర్ 8 (మన్యం టీవీ) వైఎస్ ర్ టీ పి ఆళ్ల పల్లి మండల కన్వీనర్ గా కరక పల్లి సుధాకర్ ను నియమించారు. దీనితోపాటు మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ మెంబర్గా కూడా ఆయనను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నియమించారు. నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అధ్యక్షురాలు షర్మిల, మహబూబాబాద్ పార్లమెంటు భానోత్ సుజాతకు ధన్యవాదాలు అన్నారు. పార్టీ ఎదుగుదల కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు
Post A Comment: