*జెండాను ఎగురవేసిన మండల అధ్యక్షులు ముత్యంబాబు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జెండా పండుగ లో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మండలం తెలంగాణ భవన్ లో మండల అధ్యక్షులు ముత్యంబాబు జెండాను ఎగుర వేశారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు రుద్ర.వెంకట్,టిఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు చంద్రకళ,నాయకులు పుచ్చకాయల శంకర్,వట్టం. రాంబాబు,ఎడ్ల.శ్రీను,ముద్దంగుల.కృష్ణ,ఆవుల.నర్సింహారావు,లక్ష్మయ్య,రవి,బాబీజాన్,శ్రీను,యువజన నాయకులు బొశెట్టి.రవి ప్రసాద్,రామకోటి,తాత రమణ,సృజన్,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: