మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐ టి,మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జెండా పండుగ మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు పట్టణంలోని పీవీ కాలనీ టిఆరేస్వి స్తూపం వద్ద ఉద్యమకారలు,టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు సిరికొండ శ్యామ్ సుందర్ గులాబీ జెండా ను ఎగురవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: