రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరకగుడెం మండలంలో పర్యటించి డెంగీతో ఇటీవల చనిపోయిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా మేనల్లుడు భార్య అఖిల కుటుంబ సబ్యులను పరామర్శించారు. వారితో ఎంపీ కవిత, జెడ్పి చైర్మన్ కోరం కనకయ్య టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: