👉వరద ముంపు ప్రాంతాల్లో రాత్రి వేళలో ప్రజలకు సహాయ సహకారాలు
👉అధికార యంత్రాంగానికి పలు సూచనలు
మన్యం టీవి,మణుగూరు:
తుఫాన్ కారణంగా మణుగూరు మండలం సమితిసింగరం గ్రామ పంచాయతీ లో ముంపు కు గురైన ఏరియాల లో పర్యటించిన ఎంపీపీ కారం విజయ కుమారి.వరద ముంపుతో ప్రజలు అవస్థలు పడుతుండడం తో
వెంటనే సహాయక చర్యలు చెప్పట్టలని అధికారులను ఆదేశించడం జరిగింది.ఈ సందర్భంగా అధికారులతో కలిసి సహాయక కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ వో ఆర్ డి P. వెంకటేశ్వరరావు ,పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: