మన్యం మనుగడ, పినపాక.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని పినపాక గ్రామంలో పంచాయతీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమము జరిగింది. సర్పంచ్, ఎంపీటీసీ చింతపంటి సత్యం గ్రామంలోని వీధివీధి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ కేంద్రానికి తీసుకొనివచ్చి టీకాలు వేయించారు. ఈ కార్యక్రమంలో గిర్థావర్ వీర్రాజు, పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శివకుమార్, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: