మన్యం టీవి, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామం రేగళ్ల హారతి (18.)గత కొన్ని రోజులుగా జ్వరం తో బాధ పడుతుంది.ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తరలించారు. వైద్యం పొందుతూనే పరిస్థితి విషమించిమంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చేదోడువాదోడుగా ఉంటూ మాయదారి జ్వరం పొట్టన పెట్టుకోవడంతోతల్లిదండ్రులరోధన వర్ణనాతీతంగా మారింది.
Post A Comment: