CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కిన్నెరసాని పరవళ్ళు తొక్కుతున్నది

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ:-


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని డ్యామ్ నీటితో కళాకలాడుతున్నది.అయితే ఈ డ్యామ్ సామర్ధ్యం 407అడుగులు వరకే వుంటుంది.గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా వర్షం నీళ్లు డ్యామ్ సామర్ధ్యంనికి దగ్గరగా రావడం వల్ల 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడం జరిగినది.దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండలని అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.

Share it:

Post A Comment: