CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి సమస్యలపై ఎమ్మెల్యే మెచ్చా కు వినతి పత్రం అందజేసిన జెఎసి నాయకులు

Share it:

 



 మన్యంటీవి, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, తాటి సుబ్బన్నగూడెం గ్రామంలో అశ్వారావుపేట నియోజికవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుకీ వినతి పత్రం అందజేసిన దమ్మపేట మండలం జెఎసి నాయకులు. ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ సమర్పించిన వినతిపత్రం పై సానుకులంగా స్పందించి  సమస్యలకు పరిష్కారం చూపుతాను అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ద్రుష్టి కి తీసుకువెళ్లి మాట్లాడతాను అని వాగ్దానం ఇచ్చినా ఎంఎల్ఎ మెచ్చా. ఈ సమావేశం కు దమ్మపేట మండల జె.ఎ.సి అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, ఆదివాసీ నాయకులు తాటి పోతురాజు, సోయం వీరభద్రం, పర్సిక మారేష్, సోడియం రామ్మూర్తి, ఆళ్ళ జంగం, కొయ్యలఅచ్యుతరావు,కోర్సా సాగర్, పాశం ప్రసాద్, రాము, కుర్సం ముత్తమ్మ, దారబోయినా పోతురాజు, మోడీయం వెంకటేశ్, కీసరి వీరాస్వామి, సున్నంకృష్ణ, పుణెం చిన్నా, వెంకటేశ్వరరావు మరియు ఆదివాసీ విద్యార్థి నాయకులు వాడే వీరాస్వామి, కాకా శివ శంకర్ ప్రసాద్, కాకా ప్రసాద్, పొట్ట శివాజీ, మడకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: