👉డిఆర్వో అశోక చక్రవర్తి.
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 12 (మన్యం టీవీ) సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని డిఆర్వో జిల్లా అశోక చక్రవర్తి తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను స్వీకరించుటకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉదయం 10.30 గంటల నుండి కలెక్టరేట్ నందు అందుబాటులో ఉంటారని ప్రజలు సమస్యను నేరుగా జిల్లా కలెక్టర్ అనుదీప్ కి అందచేసేందుకు కలెక్టరేట్ రావాలని ఆయన తెలిపారు.
Post A Comment: