*ఖమ్మం జిల్లా....వ్యాక్సిన్ పేరుతో వృద్ధురాలితో మాటలు కలిపి నోటికి ప్లాస్టర్ వేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ దుండగులు...*
కూసుమంచి మండలం పోచారంలో ఇంటి ఆవరణంలో కూర్చున్న వసుమతి అనే వృద్ధురాలి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు.
Post A Comment: