మన్యం టీవీ పాల్వంచ:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ లోని పాత పాల్వంచలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆర్చ్ ప్రక్కన *ముక్తేవి ట్రస్ట్ మరియు పాత పాల్వంచ యూత్* వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల మండపంలో *7 అడుగుల మట్టి గణపతి* విగ్రహ ఆవిష్కరణ లో పాల్గొన్న *కొత్తగూడెం నియోజకవర్గం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు*, *డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ముక్తేవి ట్రస్ట్ అధ్యక్షులు ముక్తేవి గిరీష్ ,యస్.వి.అర్కే ఆచార్యులు,చింతా నాగరాజు,చారుగుండ్ల రమేష్,కట్ట మల్లికార్జున్,రవి కుమార్ కందుకూరి రాము,వజ్జ.రాము, చారి,రెడ్దిమల్ల మణికంఠ, చిన్న పండు,బొందిలి రాంబాబు, బాలు, మురళీ, ఏనుగుల శ్రీను,అఖిల్, సాయి, ముక్తేవి రంగమ్మ,మరియు పాత పాల్వంచ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: