మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సీతక్క. సీఎం సహాయనిధి చెక్కులను గంగారం మండలం మడ గూడెం గ్రామానికి చెందిన యాప అశోక్ రూ.29500/ములుగు మండలం కాసిం దేవి పేట గ్రామానికి చెందిన ఎండి మౌలానా కు రూ.14000/మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందిన రామేశ్వరి కి రూ.42000/కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంజీవ కు రూ.12000/విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సీతక్క అందజేశారు.ఈ కార్యక్రమంలో ములుగు మండల పార్టీ అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, ములుగు ఉపసర్పంచ్ రవి యాదవ్,నర్సాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు అశోక్,కట్ల రాజు రుద్రారపు శంకర్, రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: