CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేవాదాయ&అటవీశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన జడ్పీ చైర్మన్ కోరం.

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 9 (మన్యం టీవీ) తెలంగాణా రాష్ట్ర అటవీశాఖ&దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని బుధవారం నాడు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పొడుభూముల సమస్యలపై వినతిపత్రం అందజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య. ఈకార్యక్రమంలో టేకులపల్లి తెరాసా నాయకుడు బోడా మంగీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: