గుండాల ఆళ్ల పల్లి సెప్టెంబర్ 4 (మన్యం టీవీ) దూడలకు తప్పకుండా టీకాలు వేయించాలి అని జిల్లా పశువైద్యాధికారి పురంధర్ కోరారు. శనివారం ఆళ్లపల్లి మండలంలోని జరుగుతున్న టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఇంకా మండలంలో ఎనిమిది వందల దూడలకు టీ కాలు చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే వాటిని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల పశువైద్యాధికారి రాజేష్ , సిబ్బంది రమేష్ బాబు, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: