గుండాల సెప్టెంబర్ 2 (మన్యం టీవీ) గుండాల పంచాయతీలోని వేపల గడ్డ గ్రామ సమీపంలో గల పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా పరిషత్ అధికారి రంజిత్ కుమార్ నాయక్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతు పల్లె ప్రకృతి వనం లో చెట్లు ఏపుగా పెరిగాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల రేంజర్ మురళి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: