కరకగూడెం మండలంలోని పడిగాపురం గ్రామానికి చెందిన మద్దెల నిర్మల డెంగ్యూతో మరణించడంతో కుటుంబాన్ని పరామర్శించి,రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల ట్రస్టు చైర్మన్,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆర్థిక సహాయం చేశారు.కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని రేగా తెలిపారు.
Post A Comment: