రెండు వేల ఒక రూపాయికి లడ్డూను దక్కించుకున్న ఫోనే మంగయ్య
గుండాల సెప్టెంబర్ 12 (మన్యం టీవీ) ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండాల మండలం నడిగూడెం గ్రామంలో కొలువుదీరిన గణనాధుని నిమజ్జన వేడుకలు గ్రామస్తులందరూ ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. గణనాథుడి చేతిలో ఉంచిన లడ్డుని గ్రామస్తుల సమక్షంలో వేలం నిర్వహించగా అదే గ్రామానికి చెందిన పునేం మంగయ్య రెండు వేల ఒక రూపాయికి వేలంలో లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం నిమజ్జన కార్యక్రమంలో గణనాధుడునీ డప్పు వాయిద్యాల నడుమ గ్రామస్తులందరూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు
Post A Comment: