CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాలుడిని గాయపరిచిన కుక్కలు

Share it:

 


అశ్వాపురం మండలం బట్టీల గుంపు గ్రామపంచాయతీలో రామ్ నగర్ గ్రామంలో ఈరోజు ఉదయం కణితి క్రాంతి కుమార్ అనే ఆరు సంవత్సరాల బాలుడిని పిచ్చి కుక్కలు కరిచినవి. వారం క్రితం కలి వేటి సమ్మక్క,పొడుతూరి నరసమ్మ లను కుక్కలు కరిసినవి. గ్రామాల్లో కుక్కలు ఎక్కువై మనుషులను కరు స్తున్నాయి. కావున కుక్కలను చంపించాలని ప్రజలు కోరుతున్నారు.

Share it:

Post A Comment: