భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు YSR తెలంగాణ పార్టీ యువనాయకుడు డాక్టర్ కిషోర్ కుమార్ ఇటీవలే కాలంలో భద్రాద్రి పవర్ ప్లాంటేషన్ లో పనిచేస్తూ చనిపోయిన వలస కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించారు. పెద్దదిక్కుని కోల్పోయిన కుటుంబానికి 5,000/ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో YSRTP స్థానిక యూత్ వారు పాల్గొన్నారు.
Post A Comment: