CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పార్టీ పునర్నిర్మాణానికి కార్యకర్తలే మూల స్థంబాలు.

Share it:

 


ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించి జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య మణుగూరు జడ్పిటిసి పోశం నర్సిహరావు

మన్యం టీవీ కరకగూడెం: మడల పరిధిలోని  బట్టుపల్లి గ్రామంలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు,నాయకుల సమావేశం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకుల బృందం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య ,మణుగూరు జడ్పిటిసి పోశం నర్సిహరావు, పార్టీ నాయకులు వట్టం రాంబాబు, కొలెటి.భవాని శంకర్ నియోజకవర్గ అత్మ కమీటీ అధ్యక్షులు పొనుగోటి భద్రయ్య హాజరై మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి కార్యకర్తలే మూల స్థంబాలు అని అన్నారు.గ్రామాల్లో గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రదాన పాత్ర పోషించాలని చూపించారు.ప్రభుత్వం అమలు చేస్తున్నా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాల్లకు అందెల చుడలన్నారు.ఇష్టపడే వారిని గుర్తించి వారికి న్యాయం చెస్తుందన్నారు.అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో    బూర్గంపాడు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు నాయకులు శ్రీనివాస్ రెడ్డి ,వెంకట్ రెడ్డి  నెతజీ ,కొంపెల్లి రామలింగం  సర్పంచ్ లు ఇర్ప విజయ్ కుమార్ బత్తిని నర్సిహరావు పాయం.నర్సిహరావు ఎంపిటీసి లు సర్పంచ్ లు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: