మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటిడిఎ ఆధ్వర్యంలో (19-09-201)న నిర్వహించే ఉద్యోగ మేల ను సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ఐటీడీఏ పీవో ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ఉద్యోగమే లను ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రైతు వేదిక హాలులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఉద్యోగం మేలలో అపోలో ఫార్మసీ,శుభ గృహ, కృషి బయో పెట్టి లేజర్స్,ఫ్లిప్ కార్డ్ మరియు రేడియంట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంబంధించిన కంపెనీస్ పాల్గొంటున్నాయని అన్నారు. విద్య అర్హత పదవ తరగతి, ఇంటర్,డిగ్రీ,ఐటిఐ,డిప్లమా,బి. ఫార్మసీ,ఎం.ఫార్మసీ,డి.ఫార్మసీ చదివినవారే 18 సంవత్సరముల నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని,ఆసక్తిగల అభ్యర్థులు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రైతు వేదికలో జరిగే సెలక్షన్లు పాల్గొనవలసిందిగా ప్రాజెక్టు అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.పూర్తి సమాచారం కోసం 798163 3716,8008932159,9490 341911 ఈ నెంబర్లను సంప్రదించగలరని తెలిపారు.
Post A Comment: