కుటుంబ సభ్యులు ను పరామర్శించిన . ఓదార్చిన Ex MLA .కునేంనేని. సాబీర్ పాషా
మన్యం టీవి,ములకలపల్లి:
సీపీఐ మాజీ ముల్కలపల్లి మండల కార్యదర్శి జగనాదపురం గ్రామ నివాసి గాజుల (ముళ్లపాటి ) వెంకటేశ్వర్లు అనారోగ్యంతో గత నెల రోజుల గా బాధపడుతున్న వెంకటేశ్వర్లు (67)మంగళవారం మృతి చెందారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కునేంనేని సాంబశివరావు .సీపీఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా. సీపీఐ రాష్ట్ర సమితి సబ్యలు నరాటి ప్రసాద్. లు పరామర్శించారు .తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో కుటుంబానికి దైర్యం చెప్పినారు...
సీపీఐ నాయకుడి గా ముల్కలపల్లి మండలం లో ఉమ్మడి జగన్నాధ పురం గ్రామ పంచాయతీ ఎన్నికలు లో సీపీఐ సర్పంచ్. ఎంపీటీసీ. లు గెలుపు లో కీలక పాత్ర పోషించారు. రాజపురం బండెడ్ లేబర్ పోరాటం లో సీపీఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి చాలా మంది గిరిజనులు కు భూమి. ఇండ్లు నిర్మించారు. ఆనాటి బూర్గంపాడు MLA ఉకే అబ్బయ్య. కుంజా బొజ్జి. భద్రాచలం mp సోడే రామయ్య. MLA పాయం వెంకటేశ్వర్లు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. సీపీఐ పార్టీకి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న నేత గాజుల అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కునేంనేని సాంబశివరావు అన్నారు.
వెంకటేశ్వర్లు మృతి సీపీఐ కి తీరని లోటు అని జిల్లా పార్టీ కార్యదర్శి sk సాబీర్ పాషా అన్నారు .
కమ్యూనిస్టు గా "గాజుల " చేసిన సేవలు ప్రజల మదిలో అనురాగం ఎప్పుడూ గుర్తు ఉంటుంది అని సీపీఐ రాష్ట్ర సమితి సబ్యలు నరాటి ప్రసాద్ అన్నారు. సీపీఐ పార్టీ అన్నివేళలా కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు..
సంతాపం వ్యక్తం చేసిన సీపీఐ నాయకులు ఎంపీటీసీ sk జాబ్బర్. ఎంపీటీసీ కొర్రీ బద్రం అంతటి ఐలయ్య. చేవా అప్పారావు.రమాచారి. కృష్ణ. రామ్మోహన్. నరాటి రమేష్. తదితరులు ఉన్నారు.
Post A Comment: