👉ప్రమాదం లో ఇద్దరికి గాయాలు
మన్యం టీవి, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఆర్లపెంట అడవిలో రోడ్డు పై ద్విచక్రవాహన దారుడికి కుక్క అడ్డురావటంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్న గొల్ల గూడెం కు చెందిన కాసిని సాయి లక్ష్మి కి అనే యువతి తీవ్రంగా గాయపడగా, దమ్మపేట కు చెందిన హరి కు స్వల్ప గాయాలు ఐనాయి. ఇరువురిని దమ్మపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.
Post A Comment: