CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రామ్ చరణ్ పాసి వర్ధంతి సదర్భంగా నివాళులు అర్పించిన సీపీఎం:

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్థానిక స్టేషన్ బస్తీ లోని రామ్ చరణ్ పాసి స్థూపం వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసిన అనంతరం సీపీఎం పార్టీ జిల్లా నాయకులు అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ పేదల పక్షాన నిలిచి అనేక ఉద్యమాలు చేసిన రామ్ చరణ్ కు నివాళి అర్పించడమంటే ఆయన నడిచి బాటలో నడవడం,ఆయన ఆశయ సాధన కోసం పనిచేయడమే నిజమైన నివాళి అర్పించటం అన్నారు.ఈ కార్యక్రమం లో తాళ్లూరి కృష్ణ,మన్యం మోహనరావు,వాసం రాము,ఫూల్ కుమారి, రూప,లక్ష్మీ,జయ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: