ఊరు ఊరు,వాడ వాడ నా ఎగిరిన గులాబీ జెండా
మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐ టి,మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జెండా పండుగ మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం మణుగూరు మండలం లోని పరిధిలోని 14 గ్రామ పంచాయతీల్లో టిఆర్ఎస్ పార్టీ జెండాని ఎగురవేసిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు.టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు,కార్యకర్తలు, కార్మిక సంఘం నాయకులు, అభిమానుల తో కలిసి, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక గులాబీ జెండా ను ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,పీఏసీ ఎస్ ఛైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,14 పంచాయితీ ల సర్పంచ్ లు,ఎంపీటీసీలు, కో అప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,హర్షవర్ధన్, మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,మండల తెరాస నాయకులు వట్టం. రాంబాబు,మహిళ అధ్యక్షురాలు చంద్రకళ, రమాదేవి,కార్యకర్తలు, కార్మిక సంఘం నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: