బాపనకుంట మరియు కొటకట్ట వార్డులలో నూతన యువజన విభాగం కమిటీ ఏర్పాటు: యువజన అధ్యక్షులు రుద్ర.వెంకట్
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలో ని బాపనకుంట మరియు కొటకట్ట వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం లో భాగంగా, టీఆర్ఎస్ పార్టీ ని బలోపేతం చేయడానికి టిఆర్ఎస్ పార్టీ పట్టణ యువజన అధ్యక్షులు అధ్యక్షులు రుద్ర వెంకట్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది.బాపనకుంట నూతన కమిటీ అధ్యక్షులుగా సిహెచ్. సతీష్,కోటకట్ట అధ్యక్షులుగా పీ.ప్రవీణ్,ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్,జీ.సాగర్ సెక్రటరీగా శివను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బోలీశెట్టి.నవీన్, యాదగిరి గౌడ్,ఏడ్ల.శ్రీను బాబుజాని,మహిళా నాయకుాలు సరోజి,యూత్ నాయకులు ప్రధాన కార్యదర్శి రామకోటి, ఉపాధ్యక్షుడు వెంకటేష్, రాజేశ్,యువజన విభాగం నాయకులు,తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: