మన్యం టీవి,చండ్రుగొండ: మండలం లోని గురవాయిగుడెం లో అనుమల పాపయ్య కుమారుడు అనుమల హనుమంతరావు ఇటీవలే అనారోగ్యం కారణంగా మరణించడంతో వారి ఇంటికి వెళ్ళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ఈ సందర్భంగా నేనున్నాను అనే బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: