CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

✍️ సంజయ్ నగర్ గ్రామ పంచాయతీ, ఉపేందర్ కాలనీ లో ముర్రేడు వాగు వరద కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వనమా

Share it:


✍️ బాధితులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 11 (మన్యం టీవీ) శనివారం నాడు లక్ష్మీదేవి పల్లి మండలం  సంజయ్ నగర్ గ్రామ పంచాయతీలో ముర్రేడు వాగు వరద ఉధృతి వల్ల కోతకు గురై, ఇల్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి, బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.

ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేందర్ రావు, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ భూక్యా సోనా, సర్పంచులు భూక్యా పద్మ, తాటి పద్మ,  ఉపసర్పంచ్ బాలకృష్ణ, లగడపాటి రమేష్, డైరెక్టర్ శేషాద్రి వినోద్, ఎంపీటీసీ తేజవత్ భద్రమ్మ, కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్, మండల అధ్యక్షులు కొట్టీ వెంకటేశ్వర్లు, నాయకులు తూము చౌదరి, కాసుల వెంకట్, ఉర్దూ ఘర కమిటీ చైర్మన్ అన్వర్ పాషా,  టిఆర్ఎస్ నాయకులు సతీష్, పూనం శీను, తెలంగాణ సురేష్, మైనార్టీ నాయకులు గౌస్, ఆయుబ్, ఐక్ సత్యనారాయణ, మహేష్, కృష్ణార్జున రావు, మధు, రాంబాబు, మరియు MDO, పంచాయతీరాజ్ DE, రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, అంగన్వాడి టీచర్, స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: