మన్యంటీవి, అశ్వారావుపేట:అశ్వారావుపేట మండల పరిదిలోని గుర్రాల చెరువు గ్రామ పంచాయతీ టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా చుండ్రు సత్యనారాయణ ఎన్నుకోవడం జరిగింది. అదేవిదంగా ఉపాధ్యక్షులుగా ఆత్మకూరు పోలరావు, కార్యదర్శిగా బొక్క చందర్రావు, సంయుక్త కార్యదర్శి పొడుడోలు కనకమహాలక్ష్మి, కోశాధికారిగా కంపసాటి మహేష్, కార్యవర్గ సభ్యులుగా గుండె మధు, ఊరకొండ నాగరాజు, బొక్క నాగేశ్వరరావులను నియమించుకోవడం జరిగింది. ఈ కార్యవర్గ సభ్యుల ఎన్నిక టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, గుర్రాల చెరువు సర్పంచ్ కలపాల దుర్గయ్య, గొడవర్తి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ మండల కార్యదర్శి బండారు శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, గుర్రాల చెరువు సర్పంచ్ కలపాల దుర్గయ్య, టిఆర్ఎస్ నాయకులు కలపాల వెంకటేశ్వరరావు, బండారు శ్రీనివాస్ రావు, ఆలా సత్యనారాయణ, పెనుపోయిన రామారావు, సంకుల రాజు, పెనుపోయిన విజయ్ కుమార్, యారా నాగేశ్వరరావు, సాయిల తాతారావు, తేలే అచ్చయ్య, కలపాల నాగరాజు, కలపాల రమేష్,, పొడుడోలు దొరబాబు, అలా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: