CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించిన తనయ

Share it:

 


 గుండాల/ ఆళ్లపల్లి సెప్టెంబర్ 29( మన్యం మనుగడ) తండ్రికి దాన సంస్కారాలు నిర్వహించిన తనయ. ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన పానుగంటి నాగేశ్వరరావు డెంగ్యూ జ్వరంతో మంగళవారం మృతి చెందాడు. నాగేశ్వరరావుకు కుమారులు ఎవరూ లేకపోవడంతో చిన్న కుమార్తె సుమతి అన్నీ తానై దహన సంస్కారాలను నిర్వహించింది. కూతురు దహన సంస్కారం నిర్వహించడం తో గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు

Share it:

Post A Comment: