మన్యం మనుగడ, పినపాక:
జెండా పండుగను పురస్కరించుకుని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం పంచాయతీలో గులాబీ దళం పెద్ద మొత్తంలో పాల్గొంది. టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కొమరం రామకృష్ణ గులాబీ జెండా ను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, పాండురంగాపురం పంచాయతీ ఉప సర్పంచ్ పూనెం సాంబశివ రావు, జానం పేట పంచాయతీ ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ, ఎంపీటీసీ శేఖర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి, పార్టీ కార్యకర్తలు అభిమానులు, గ్రామ ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది.
Post A Comment: