మన్యంటీవి, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణం అంబేద్కర్ నగర్ (దొంతికుంట) కు చెందిన పుట్టి అనుదీప్ (28) అనే యువకుడు తీవ్రమైన కడుపు నొప్పితో ఏలూరు ఆశ్రమ హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందరితో కలివిడిగా వుండే యువకుడు హఠాన్మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Post A Comment: