CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్నేహితుడి కుటుంబానికి సాహయం అందించిన తోటి స్నేహితులు.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం:మండల పరిధిలోని మోతే గ్రామనికి చెందిన పూజారి సంతోష్ 26 సం,, ఇటీవల కాలంలో మనస్తాపనికి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.విషయాన్ని తెలుసుకున్నా కరకగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 2012_2013 బ్యాచ్చికి చెందిన తోటి స్నేహితులు 7000 రూపాయలు విలువగల బియ్యం,నూనే ఇతర ఇతర సామగ్రి మృతుడి భార్య, అతని తల్లికి అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఆరీప్ ,ప్రవీణ్, సాయి,కిరణ్ ,రజినికాత్,పవన్,సతీష్ ,సాగర్,చకీర్,ప్రశాంత్ రీయాజ్ ,సందీప్ లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: