మన్యం టీవీ పాల్వంచ:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గురుజాడ వెంకట్, ఉపాధ్యక్షులు వీరబాబు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా దళిత బందు పథకం అన్ని చోట్లా అన్ని వర్గాల వారికి వర్తింపచేయాలని,సత్యగ్రహి దిక్ష చేయచున్నా కార్యక్రమానికి మద్దతుగా సంఘిబావం తెలియజేసన్నా గుడిపాడు యూత్ అధ్యక్షుడు అరేం.ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: